హైదరాబాద్ : బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు సరిహద్దులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సబ్దల్ పూర్ లోని సరిహద్దు చెక్ పోస్టు వద్ద 24 బెటాలియన్ బీఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రూ.4,76,000 లక్షల విలువైన కరెన్సీని సీజ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm