వికారాబాద్: పరిగి మున్సిపల్ కమిషనర్గా తేజిరెడ్డి నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న తేజిరెడ్డిని పరిగి మున్సిపల్ కమిషనర్గా నియమిస్తు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm