హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో సమావేశమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ను విస్తరించే అవకాశముందని వార్తలు వెలువడటంతో గవర్నర్తో కెసిఆర్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm