శ్రీనగర్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ కు చేరుకున్నారు. పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి ఘటనపై రాజ్ నాథ్ సమీక్షించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి