శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి అనంతరం జమ్ములో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండగులు మూకుమ్మడిగా రోడ్లపైకి వచ్చి వాహనాలను తగులబెట్టారు. దీనితో కర్ఫ్యూ విధించారు. జమ్ములో శాంతిభద్రతలు క్షీణించే పరిస్థితి నెలకొందని జిల్లా మెజిస్ట్రేట్ (డిఎం) పేర్కొన్నారు. జమ్ములో కర్ఫ్యూ విధిస్తూ డిఎం ఆదేశాలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm