ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 35809 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 10724 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి