హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డు మార్చ్ 8, 2019న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతులమీదుగా ప్రధానం చేయనున్నామని తెలుపుతూ ఈ అవార్డు స్వీకరణకు రావలసిందిగా సింగరేణి సీ అండ్ ఎండీ ఎన్ . శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సిఈవో శ్రీ హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm