హైదరాబాద్: తెలంగాణలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19 కేబినెట్ను విస్తరించిన సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడతగా కేబినెట్లో 10 మందికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాల తేదీ, సమయాన్ని పేర్కొంటూ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm