న్యూఢిల్లీ: పుల్వామా తరహాలో గుజరాత్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు గుజరాత్ పోలీసులకు పంపాయి. గుజరాత్లోని కీలక కట్టడాలు, ప్రాంతాల్లో పుల్వామా తరహా దాడులకు అవకాశాలున్నాయన్న సమాచారం అందడంతో ఆ రాష్ట్ర సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, గుజరాత్ కోస్టల్ సరిహద్దులు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm