దాచేపల్లి : గుంటూరు జిల్లా దాచేపల్లిలో నాగిలేరు వాగు వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి