హైదరాబాద్: శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీల ఎన్నికకు ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేసి.. మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 5, ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm