సికింద్రాబాద్: తార్నాక డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నవీన్(50), సోమరాజు(32)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm