బిహార్: బిహార్ రాష్ట్రంలోని హవేలి ఖరగ్ పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో 9మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm