అమరావతి: ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో కలవనున్నారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని తోట నర్సింహం నిర్ణయించుకున్నారు. అనారోగ్యం దృష్ట్యా దూరంగా ఉండాలని తోట నర్సింహం నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆయన స్థానంలో సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ను తోటనర్సింహం అడుగుతున్నారు. ఇప్పటికే జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm