చిక్ మంగళూర్ : చిక్ మగంళూర్ బీజేపీ ఎమ్మెల్యే సిటీ రవి కారు ఢీకొని ఇద్దరు యువకులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. కొల్లూరు దేవాలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శశికుమార్ గౌడ, సునీల్ గౌడ అనే ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా మరో నలుగురు గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm