వారణాసి : ప్రధాని నరేంద్రమోడీ కొద్ది సేపటి కిందట వారణాసి చేరుకున్నారు. తన వారణాసి పర్యటన సందర్భంగా మోడీ దాదాపు 2,900 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm