ముంబై :దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 146 పాయింట్లు నష్టపోయి 35353 వద్ద ముగిసింది. నిఫ్టి 36 పాయింట్లు నష్టపోయి 10604 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి