జమ్మూ కాశ్మీర్: భారత్ తలచుకుంటే దాయాది దేశం పాకిస్థాన్ 24 గంటల్లో కాలి బూడిదవుతుందనిఫంగ్లాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను అజయ్ కుమార్ తల్లి హెచ్చరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు వదిలినందుకు గర్వంగా ఉంది. దాయాది పాకిస్థాన్ మన బిడ్డలను చంపుకుంటూ వెళ్తోంది. కానీ దానికి తెలియదు మనం వారి కంటే బలవంతులమని, భారత ఆర్మీ తలచుకుంటే పాక్ మొత్తాన్ని ఒకే రోజులో నాశనం చేయగలదని, ఇండియాకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm