న్యూఢిల్లీ: స్టార్టప్లకు ఏంజల్ ట్యాక్స్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. షేర్ ప్రీమియంపై ట్యాక్స్ను చూసే పన్ను ఎగవేత చట్టాల నుంచి మినహాయింపు లభించనుంది. ఈ మార్పును సీబీడీటీ వేరేగా నోటిఫై చేయనుంది. ఆయా స్టార్టప్లు వాటాలు విక్రయించినప్పుడు ప్రీమియంలపై పన్నులు విధించడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm