హైదరాబాద్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి పోలార్ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్వీ)- సీ45 ప్రయోగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వచ్చే నెల 21న దీనిని ప్రయోగించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు. పీఎస్ఎల్వీ ద్వారా మన దేశానికి చెందిన ఈఎంఐ శాట్తో పాటు విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm