హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులుగా మంగళవారం ఉదయం పది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా పది మందిలో ఎవరికి ఏ శాఖ అనే విషయంపై అధిష్టానం స్పష్టత ఇచ్చింది.
ఎవరికి ఏ శాఖ...
ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్యశాఖ
జగదీష్రెడ్డి : విద్యాశాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్ : పశుసంవర్ధక శాఖ
ఇంద్రకరణ్రెడ్డి : దేవాదాయ, అటవీ, న్యాయశాఖ
ప్రశాంత్రెడ్డి : రవాణా, రోడ్లు భవనాల శాఖ
నిరంజన్రెడ్డి : వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్- సంక్షేమ శాఖ
మల్లారెడ్డి : కార్మికశాఖ
శ్రీనివాస్ గౌడ్ : ఎక్సైజ్, టూరిజం, క్రీడలు
ఎర్రబెల్లి దయాకర్రావు : పంచాయతీరాజ్
ఇదిలా ఉంటే.. ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ దగ్గరే ఆర్థికశాఖ, ఇరిగేషన్, ఐటీ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2019 07:59PM