న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో వీవీపాట్లు, ఇవీఎంలపై విచారణ జరుగనున్నది. 21 మంది ప్రతిపక్ష నేతలు సంతకాలు చేసిన పిటిషన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబునాయుడు నేడు సుప్రీంకోర్టుకు హాజరు కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm