రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రేపు భారీ బహిరంగసభ నిర్వహించనునన్నారు. ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ హాజరవుతారని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను భానూప్రసాదరావు తెలియజేస్తూ.. ముస్తాబాద్ మండలంలో 27న, ఎల్లారెడ్డిపేట మండలంలో 29న, గంభీరావుపేటలో 31న, తంగళ్లపల్లిలో ఏప్రిల్ 2న బహిరంగసభలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm