లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ఆజంగఢ్ లోక్సభ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆజంగఢ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేశారు. కాగా, రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పోటీ చేస్తారని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm