జకార్తా: ఇండోనేషియాలో ఉత్తర మలక్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియాలో టెర్నెట్కు 150 కిలోమీటర్ల దూరంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm