తిరుమల : చిత్తూరు జిల్లా తిరుమలలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఆదివారం రూ.1.11కోట్లు విరాళంగా అందింది. రిలయన్స్ సంస్థ సీఈవో పీఎంఎస్.ప్రసాద్ ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm