పాట్నా: జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకులు కన్హయ్య కుమార్ బీహార్ లోని బిగుసరాయ్ నుండి సీపీఐ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm