కొలొంబో: శ్రీలంక నౌకాదళ సిబ్బంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్నాయి. డెల్ట్ ద్వీపం వద్ద 11 మంది భారత జాలర్లను శ్రీలంక నౌకాదళం పట్టుకుంది. విచారణ నిమిత్తం జాలర్లను కరాయ్నగర్ నౌకాదళ శిబిరానికి తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి