భువనేశ్వర్: ఒడిశాలోని రాయగఢ్ లో అసిస్టెంట్ కలెక్టర్ శివప్రసాద్ ప్రాణిగ్రహి అనుమానాస్పదంగా మృతిచెందాడు. విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు అనుమానిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm