హైదరాబాద్: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లను అపహరించి, బలవంతపు మతమార్పిడి చేసి, వారికి వివాహాలు జరిపించారంటూ వెలుగుచూసిన ఉదంతంపై దర్యాప్తునకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. కిడ్నాప్ అయిన వారిని వెంటనే విడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశాలిచ్చినట్టు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి ఆదివారంనాడు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm