హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్లో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సగిలి సల్మాన్(65) అనే వ్యక్తిని కొందరు దుండగులు గొడ్డలితో నరికి చంపాడు. కాగా మృతుడి భార్య రెండు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm