హైదరాబాద్: చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం. బూర్గంపాడు పరిధిలోని కోళ్లచెరువులో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం వల వేశారు. కొద్దిసేపటి తర్వాత వల తీయగా దానిలో మొసలి పిల్ల కనిపించింది. వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారులు అటవీశాఖ బీట్ ఆఫీసర్ అలివేలు మంగకు మొసలిని అప్పగించారు. ఇదిలా ఉండగా చెరువులో మరికొన్ని మొసళ్లు కూడా ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm