హైదరాబాద్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మొదటి మలుపు వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 మంది భక్తులకు గాయాలు కాగా... వారిని తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm