కొలంబో: కొలంబోలో బాంబు దాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కొలంబోలోని మూడు చర్చిలు, మూడు హొటళ్లలో వరుస పేలుళ్లు జరిగాయి. శ్రీలంకలో హై అలర్ట్ ప్రకటించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి