హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో వచ్చిన తప్పులపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల పై వచ్చిన ఆరోపణల పై ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలన్నారు. తక్షణం సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm