హైదరాబాద్: తెలంగాణలో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర ఉత్సవాలు నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజులు, 6న సమ్మక్కలు గద్దెపైకి రానుండగా, 7వ తేదీన గద్దెలపైకి ఇద్దరు వన దేవతలు రానున్నారు. 8వ తేదీన సమ్మక్క, సారలమ్మ లు వన ప్రవేశం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm