హైదరాబాద్ : శ్రీలంకలో ఉగ్రవాదులు సామాన్య పౌరులపై జరిపిన దాడులను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. దాడులలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు, ప్రజలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఐరాస ఇలాంటి సమయంలోనే పౌరులు, నాయకులంతా కలిసికట్టుగా ఉండాలని కోరింది. విపత్కర పరిస్థితులలో సంయమనంతో మెలిగి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని పిలుపునిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm