హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో చాలా జిల్లాల్లో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm