హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై విచారణ చేపట్టారు. ఈ బంగారం రవాణాపై విచారణ చేయాలని ఏపీ సీస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈనెల 23వతేదీ లోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సీఎస్ నియమించారు.
Mon Jan 19, 2015 06:51 pm