హైదరాబాద్ : ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అరుగురు యువతీ యువకులు హల్చల్ చేశారు. పూర్ణిమ, ప్రియా, ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, వేణుగోపాల్, సురేష్ అనే యువతీ యువకులు పీకలదాకా మద్యం సేవించి స్టేడియంలో హల్చల్ చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందే స్టేడియంలోకి మత్తులో చేరుకున్న ఈ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm