బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బ్యాట్స్ మెన్లఓ పార్థివ్పటేల్(53) అర్దసెంచరీ సాధించాడు.చెన్నై బౌలర్లలో చాహర్ జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీయగా తాహిర్ ఒక వికెట్ తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm