మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్లో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైలులో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని పట్టాలపై ప్రయాణికులు బైఠాయించారు. అధికారులు వచ్చే వరకు కదలమని ప్రయాణికులు నినాదాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm