న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల బలబలాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ వెల్లడించారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో చర్చించామన్నారు. ఈనెల 23న ఫలితాలు వెల్లడయిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని శరద్పవార్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm