హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm