హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్లో నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ 44.67 శాతం పోలింగ్ నమోదయింది. ఉత్తర్ ప్రదేశ్లో 40.20 శాతం, పంజాబ్లో 43.21 శాతం, బెంగాల్లో 52.45 శాతం, మధ్యప్రదేశ్లో 48.21 శాతం, హిమాచల్ ప్రదేశ్లో 46.21 శాతం, బీహార్లో 38.80 శాతం, జార్ఖండ్లో 52.89 శాతం, చండీగఢ్లో 35.60 శాతం ఓట్లు పోలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm