హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో ఆదివారం వడగండ్ల వాన ఒక్కసారిగా కురిసింది. దీంతో పంటపొలాల్లో ఉన్న రైతులు చేతికి అందివచ్చిన పంట తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి