హైదరాబాద్ : ఎన్నికల తొలివిడత నుండి దాదాపు 43 రోజుల పాటు ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాసేపటిలో విడుదల కానున్నాయి. పలుసంస్థలు, మీడియా సంస్థలు, సర్వేలనే వ్యాపకంగా సాగుతున్న కొందరు వ్యక్తులు తమ సర్వే ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనగా మొత్తం 542 లోక్ సభ స్థానాలకు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm