హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు అమరావతి బయల్దేరారు. రెండ్రోజుల పర్యటనలో పలు పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫలితాల అనంతర పరిణామాలపై చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm