హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా పెనుగొండ కట్టుగూడెంకు చెందిన ఈసారి అయిలమ్మపై అనే మహిళపై పిడుగు పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి