లక్నో: సోనియా, రాహుల్తో మాయావతి సోమవారం సమావేశం కానున్నట్లు నిన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఆమె ఈ రోజు లక్నోలోనే ఉంటున్నారని మాయావతి సన్నిహితుడు సతీశ్ చంద్ర మిశ్రా నేడు మీడియాకు వెల్లడించారు. మాయావతికి సోమవారం ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు లేవు. ఆమె నేడు లక్నోలో ఉంటారని మిశ్రా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm